వైయస్ జగన్ వెంట వెళ్లడం తప్పు, చర్యలుంటాయి: కంతేటి సత్యనారాయణ

జల సమస్య వంటి భావోద్రేకమైన సమస్య వల్లనే తాము జగన్ దీక్షకు వెళ్లామని అంటున్నారని ఆయన అన్నారు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర విభజన ఉద్యమాల సందర్భంగా రాజీనామాలు చేశారని, ఇటువంటి ఆందోళనలు వచ్చినప్పుడు నాయకత్వాలు సహనం ప్రదర్శిస్తాయని, ఇటువంటి సమయాల్లో నాయకులపై చర్యలు తీసుకునే విషయంపై ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పార్టీని విమర్శిస్తే కూడా అనర్హహత వేటు పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications