విజయవాడ:
కృష్ణా
జిల్లాకు
చెందిన
శాసనసభ్యుడు
జోగి
రమేష్
ప్రయాణిస్తున్న
కారు
బుధవాం
ప్రమాదానికి
గురయింది.
అయితే
ఆయన
ఈ
ప్రమాదంలో
స్వల్ప
గాయాలతో
బయటపడ్డారు.
ఎమ్మెల్యే
జోగి
రమేష్
తన
కారులో
వెళుతుండగా
ఓ
లారీ
ఢీకొనడంతో
ఈ
ప్రమాదం
జరిగింది.
కృష్ణా
జిల్లా
జగ్గయ్యపేట
మండలం
షేర్మహ్మద్పేట
దగ్గర
ఈ
ప్రమాదం
చోటు
చేసుకుంది.
కాగా
గతంలో
కూడా
జోగి
రమేష్
కారు
ప్రమాదానికి
గురైన
విషయం
తెలిసిందే.
అప్పుడు
కూడా
ఆయన
స్వల్ప
గాయాలతో
బయట
పడ్డారు.