వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముంబైలో మరో 'ఆదర్శ్' కుంభకోణం, చర్యకు ఆర్మీ హామీ
సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రదీప్ఖన్నా, ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్లు దీనిపై రక్షణశాఖకు నివేదిక అందజేశారు. అందులో వారు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పరిశీలన జరుగుతోందని రక్షణమంత్రి ఏకే ఆంటోని తెలిపారు. అయితే ఈ లావాదేవీలతో తనకెలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర ప్రభుత్వమే ఈ భూమిని అమ్మకం చేసిందని రావ్ ఇందర్జీత్సింగ్ తెలిపారు. తమకు నివేదిక అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చెప్పారు.
Comments
Story first published: Thursday, January 13, 2011, 11:51 [IST]