భాను హిరోయిన్ల కాల్షీట్లూ అమ్ముకున్నాడు, శింగనమల చుట్టూ ఉచ్చు

నిర్మాత రమేష్ సంపాదన నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. దీని వెనుక ఆయనకు భానుతో ఉన్న సంబంధాలే కారణమా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆదాయపు పన్నుశాఖ నుంచి ఆదాయ వివరాలు సేకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2002లో రమేష్ సమర్పించిన ఆదాయపు పన్ను ధ్రువపత్రంలో వ్యవసాయ ఆదాయం రూ. 1.5 లక్షలు, సొంత ఆదాయం రూ. 24 లక్షలుగా చూపించాడు. 2006 నాటికి మొత్తం సంపాదన రూ. 1.10 కోట్లకు పెరిగింది. ఇది అధికారికంగా చూపించిందేనని, వాస్తవంగా ఇంతకు పది రెట్లయినా ఉంటుందని పోలీసులే చెబుతున్నారు. అప్పు తీసుకోవడం, అడిగితే భానుతో బెదిరించడం వంటి చర్యలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క తన సొంత జిల్లా అనంతపురంలోనూ రమేష్పై పదుల సంఖ్యలో చెక్బౌన్స్ కేసులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. అనంతపురం నుంచి ఈ వివరాలు తెప్పిస్తున్నారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications