సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్లాంటి వ్యక్తి లేరు: చంద్రబాబు

భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. తెలుగుజాతికి ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకు వచ్చిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలువలతో కూడిన రాజకీయం ఎలా చేయాలో ఎన్టీఆర్ అందరికీ చూపించారన్నారు. తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్నారు. రాజకీయాలు స్వార్థం కోసం కాదని ప్రజల కోసమని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్లాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును మార్చి రాజీవ్ పేరు పెట్టారని టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మారుస్తామన్నారు.
అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా అంతకుముంద చంద్రబాబు రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శాంతి కపోతాలు ఎగురవేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications