కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యే కుతూలమ్మ ఫైర్

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రచ్చరచ్చ కావటం ఖాయమని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్కు ఉన్న ఇమేజ్ను దక్కించుకునేందుకే కిరణ్కుమార్రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, కిరణ్కుమార్రెడ్డి పోలికే లేదన్నారు. వైఎస్ ఎక్కడ...కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ అంటూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లేనని శివప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications