కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యే కుతూలమ్మ ఫైర్

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రచ్చరచ్చ కావటం ఖాయమని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్కు ఉన్న ఇమేజ్ను దక్కించుకునేందుకే కిరణ్కుమార్రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, కిరణ్కుమార్రెడ్డి పోలికే లేదన్నారు. వైఎస్ ఎక్కడ...కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ అంటూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లేనని శివప్రసాద్ అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications