జైభోలో తెలంగాణను అడ్డుకోవద్దని సెన్సారుబోర్డు వద్ద లాయర్ల ఆందోళన

జైభోలో తెలంగాణ చిత్రాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే సీమాంధ్ర పాలకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ సమేతంగా చూడలేని అశ్లీలత, అసభ్యత కలిగిన చిత్రాలకు, కత్తులతో పొడుచుకోవడం, బాంబులతో దాడులు, నరకడాలు వంటి సన్నివేశాలు ఉన్నా ఎన్నో చిత్రాల విడుదలకు నో చెప్పని సెన్సారు బోర్డు తెలంగాణ చారిత్రక కథను, వ్యథలను తెరరూపానికి తీసుకు వస్తే అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజకీయ నేతలు చంపించిన ఘటనలు, ఐఎస్ఐ వంటి పలు చిత్రాలను కూడా సెన్సారు అడ్డుకోలేదన్నారు. కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications