మంత్రుల కుమారులు వ్యాపారం చేయవద్దా?: గల్లా అరుణకుమారి

గనుల శాఖ అధికారిపై గిరిజనులు దాడి చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. కొన్ని రోజుల్నుంచి రచ్చబండ కార్యక్రమంలో బిజీగా ఉన్నానని చెప్పారు. అవినీతి చోటు చేసుకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కన్నెధార లీజు వ్యవహారాన్ని పరిశీలిస్తానని ఆమె చెప్పారు. తనకు గనుల శాఖపై ఇంకా పట్టు రాలేదని, అవగాహనకు తాను ఇంకా రాలేదని ఆమె చెప్పారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications