కెసిఆర్ రాక్షసుడు, పిల్లలను పీక్కు తింటున్నారు: టిజి వెంకటేష్

కెసిఆర్పై తెలంగాణవాళ్లే కేకరించి ఉమ్మేశారని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. కెసిఆర్ పార్టీ 40 సీట్ల నుంచి 21 సీట్లకు, ఆ తర్వాత 11 సీట్లకు తగ్గిందని ఆయన అన్నారు. బూట్లు నాకే అలవాటు తమకు లేదని, నాకించుకునే అలవాటు కూడా లేదని, అయితే కెసిఆరే కాంగ్రెసువారి బూట్లు నాకారని, బూట్లూ ఎలా నాకాలో కెసిఆర్ను చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. కెసిఆర్కు మానవీయత ఏ కోశాన కూడా లేదని ఆయన అన్నారు. కెసిఆర్ క్షుద్రవ్యక్తి అని, రాక్షసాంశతో పుట్టాడని, భాష అంతకన్నా బాగుంటుందని అనుకోలేమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications