వైయస్ జగన్, మంగలి కృష్ణలను అరెస్టు చేయాలి: దేవినేని ఉమ

మద్దెలచెర్వు సూరి వైయస్ జగన్ పెట్టే కొత్త పార్టీకి సహకరించకపోవడం, కాంగ్రెసు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడని, ఈ స్థితిలో సూరి హత్య జరిగిందని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలను మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో హంతకులకు శిక్షణ ఇచ్చిన రిటైర్డ్ కానిస్టేబుళ్లు ఎవరు, వారికి సహకరించిన పోలీసులు ఎవరు, హంతకులకు ఎవరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించారు అనే విషయాలు బయటపడాలని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసుపై సిబిఐ చేత తిరిగి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications