చిరంజీవి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రచ్చబండను తెలంగాణవాదులు అడ్డుకోవద్దని మంత్రి కోరారు. రేపటి బందును తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఇవ్వకపోతే మంత్రులు కఠిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం కార్యక్రమం రచ్చబండ వద్ద తెలంగాణ ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బయటపడిందన్నారు. దానిని అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదుల నిరసనలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. పోలీసుల చర్యలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయన్నారు.
కాగా చిరంజీవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలపాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా విలేకరులతో అన్నారు. వరలక్ష్మి మృతిపై అరోపణలు సరికాదన్నారు. గోద్రా సంఘటనలో నరేంద్రమోడి హస్తం ఉందని సిట్ తెలిపినందున ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications