యువకుడిని చితకబాదిన పోలీసులు, రచ్చబండలో ఉద్రిక్తత

గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులు ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు గ్రామస్థులను చితకబాదారు. కాగా, రంగారెడ్డి జిల్లా థరూర్ గ్రామంలో రచ్చబండ టెంటును దగ్ధం చేశారు. దీంతో శాసనసభ్యుడు ప్రసాద్ రచ్చబండ కార్యక్రమానికి వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications