కాకాపై చర్యలుంటాయి, నామాపై కక్ష సాధింపు లేదు: విహెచ్

అవినీతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని, టెలికం మాజీ మంత్రి రాజా అరెస్టే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని ఆయన అన్నారు. టెలికం కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. జెపిసి అడిగే సమయంలో బిజెపికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అవినీతి గుర్తుకు రాదా అని ఆయన అడిగారు. ఏ తప్పు జరిగినా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications