భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య, మెదక్ జిల్లాలో విషాద ఘటన
Districts
oi-Pratapreddy
By Pratap
|
మెదక్:
మెదక్
మండలంలోని
బూరుగుపల్లిలో
ఓ
వ్యక్తి
భార్యను
హత్యచేసి
తాను
ఆత్మహత్యకు
పాల్పడ్డాడు.
కుటుంబ
కలహాల
కారణంగా
ఉపేందర్
తన
భార్య
అనూరాధను
పొలంలో
గొంతునులిమి
హత్య
చేశాడు.
అనంతరం
తాను
ఇంటికి
వచ్చి
ఉరి
వేసుకొని
ఆత్మహత్య
చేసుకున్నాడు.
ఆ
దంపతులకు
ఇద్దరు
కూతుర్లు,
ఓ
కుమారుడు
ఉన్నారు.
ఈ
ఘటనతో
గ్రామంలో
విషాద
వాతావరణ
నెలకొంది.