దేవుడే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాడు: వైయస్ జగన్ శాపనార్థాలు
గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదవశాత్తు వరలక్ష్మి మరణించిందని చెప్పడానికి వంటగదిలో ఏ విధమైన ఆనవాళ్లు లేవని, ప్రమాదవశాత్తు మరణించి ఉంటే అలాంటి ఛాయలు కనిపించేవని ఆయన అన్నారు. తప్పు జరిగితే హుందాగా ఆంగీకరించి, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ బాధ్యతను విస్మరించి ప్రభుత్వం తప్పు పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. అది అత్యంత హేయమైన పని అని, అది అన్యాయమని జగన్ అన్నారు.
Comments
వైయస్ జగన్ రంగారెడ్డి వరలక్ష్మి ఫీజు రీయంబర్స్మెంట్ హైదరాబాద్ ys jagan rangareddy varalaxmi fee reimbursement hyderabad
Story first published: Saturday, February 5, 2011, 11:44 [IST]