హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవికి శోభారాణి మెగా ఝలక్: అన్యాయం చేశారని ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్న ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవికి మహిళా రాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభారాణి మెగా ఝలక్ ఇచ్చారు. చిరంజీవికి ఆమె గుడ్ బై చెప్పనున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకుని చిరంజీవి నిరాశపరిచారని ఆమె అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా సామాజిక న్యాయం సాధిస్తామనే ఆశ ఉండేదని, దాన్ని చిరంజీవి వమ్ము చేశారని ఆమె విమర్శించారు.

బడుగు ప్రజలు ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని, అందుకు తాను ఓ వేదికను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలనే చిరంజీవి నిర్ణయం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

English summary
Ex Mahila Rajyam president Shobha Rani dissatisfied with Chiranjeevi's decision merge Prajarajyam in Congress. She termed it as a jolt for the struggle waging to achieve social justice. She wanted to float a platform to wage struggle for social justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X