చిరంజీవి విలీనం నిర్ణయం రాజకీయ వ్యభిచారమే: జూపూడి ప్రభాకర రావు

దివంగత వైఎస్సార్ను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. వైఎస్ను విమర్శిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఊరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీని విమర్శించిన వారిపై చర్యలు తీసుకోవడం మొదలెడితే చాలా మందిపై చర్య తీసుకోవాల్సి వుంటుందని కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. చిరంజీవి, పీఆర్పీ ఎమ్మెల్యేలు ఏ గంగలో దూకినా తమకు అభ్యంతరం లేదని, కానీ వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పక తప్పదని అన్నారు.












Click it and Unblock the Notifications