మార్షల్స్ను ఛేదించుకొని అసెంబ్లీలోకి అడుగు పెట్టిన రేవంత్ రెడ్డి

ఎంతకీ అనుమతించక పోవడంతో టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు మార్షల్స్ని చేధించుకొని లోనికి వెళ్లారు. మార్షల్స్తో తమతో ప్రవర్తించిన తీరుపై రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫిర్యాదు చేశారు. ఒక ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications