కాల్పులతో దద్దరిల్లుతున్న ఉస్మానియా, విద్యార్థుల రాళ్ల వర్షం

విద్యార్థులు జామై ఉస్మానియా రైల్వే స్టేషన్లో ఓ రైలు బోగీకి నిప్పు పెట్టారు. నెక్లస్ రోడ్డు రైల్వే స్టేషన్ను ధ్వంసం చేశారు. రిజర్వేషన్ కౌంటర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను బంద్ చేసింది. బుకింగ్ కౌంటర్ను మూసివేసింది. కాగా తెలంగాణకు చెందిన పలువురు లాయర్లు రాజ్ భవన్కు ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని, వెంటనే తెలంగాణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లాయర్లను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద అరెస్టు చేశారు. కాగా మంగళవారం, బుధవారం జరిగే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా రిజిస్ట్రార్ ప్రకటించారు.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications