వైయస్ జగన్ను శత్రువుగా చూస్తున్నారా, ప్రభుత్వంపై ధ్వజం

ఫీజు రీయంబర్స్మెంట్ కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్ష గురువారం ఏడో రోజుకు చేరుకుంది. వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం శత్రువు కంటే హీనంగా చూస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 26 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గత వారం రోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పేద విద్యార్థుల కోసం ఆరు రోజుల నుంచి నిరశన దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించినా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణంగా ఉందన్నారు. శత్రువు పట్ల కూడా ఎవరూ ఈ విధంగా ప్రవర్తించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలంతా పట్టించుకున్నారని, అదే చాలని సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ అన్నారు. వైయస్ జగన్ను ప్రతిపక్ష నేతగా భావించి ఉంటే ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి దీక్ష విరమించాలని కోరేదని వారంటున్నారు. కానీ, ప్రభుత్వం జగన్ దీక్షను ఏ మాత్రం పట్టించుకోలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications