వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైల్వే బడ్జెట్: ప్రయాణికులపై మమత, రూ 25కే వంద కిమీ
రూ. 57,630 కోట్లతో ఆమె రైల్వే వార్షిక బడ్జెట్ను ప్రతిపాదించారు. రైల్వే విపరీతమైన నష్టాల్లో ఉందని, నికర ద్రవ్యలోటు 2500 కోట్ల రూపాయలు ఉందని ఆమె చెప్పారు. 2012 సంవత్సరానికి రైల్వే 20,594 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుందని ఆమె చెప్పారు. అన్ని రైల్వే క్రాసింగ్ల వద్ద కాపలాదారులను పెడుతామని ఆమె చెప్పారు. ప్రమాదాలు జరగని రాష్ట్రాలకు రెండేసి రైళ్లు ఇస్తామని ఆమ చెప్పారు. కొత్తగా 700 కిలోమీటర్ల లైన్లు వేయనున్నట్లు ఆమె తెలిపారు.
Comments
English summary
Railway Minister Mamata Banerjee presente Rail budget for the year 2011-12 with the outlay of Rs 57,630 crores.
There is no major changes in passenger fares. She said that railway is in huge loss.
Story first published: Friday, February 25, 2011, 12:55 [IST]