సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల ధర్నాలో మంత్రి శంకరరావు

కాగా, మంత్రి వర్గ ఉపసంఘం కొన్ని సంఘాలను చర్చలకు ఆహ్వానించి, మరికొన్ని సంఘాలను విస్మరించినట్లు విమర్శలు వచ్చాయి. చర్చలకు ఆహ్వానం అందని ఉద్యోగ సంఘాల కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమను లోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడిన తర్వాత ఉద్యోగులను పోలీసులు లోనికి అనుమతించారు. ఆ తర్వాత వారు సచివాలయంలోని హెచ్ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ఉద్యమం సాగిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications