వైయస్ విగ్రహ ఏర్పాటు స్థలంపై టిడిపి, కాంగ్రెసు మధ్య వివాదం
రాజపాడు గ్రామంలో వైయస్ విగ్రహం పెట్టడానికి ఏర్పర్చుకున్న స్థలాన్ని టిడిపి వారు అడ్డుకున్నారు. ఆ స్థలంలో వైయస్ విగ్రహాన్ని పెట్టకూడదని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసికుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
Comments
English summary
Clash took place between Telugudesam and Congress party in Prakasam district for Late Chief Minister YSR statue issue.
Story first published: Sunday, February 27, 2011, 12:20 [IST]