ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విగ్రహ ఏర్పాటు స్థలంపై టిడిపి, కాంగ్రెసు మధ్య వివాదం

By Srikanya
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటు స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలానికి చెందిన రాజపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు పార్టీ వారు ఎంచుకున్న స్థలంపై తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు‌కు మధ్య ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది.

రాజపాడు గ్రామంలో వైయస్ విగ్రహం పెట్టడానికి ఏర్పర్చుకున్న స్థలాన్ని టిడిపి వారు అడ్డుకున్నారు. ఆ స్థలంలో వైయస్ విగ్రహాన్ని పెట్టకూడదని చెప్పడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసికుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.

English summary
Clash took place between Telugudesam and Congress party in Prakasam district for Late Chief Minister YSR statue issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X