తెలంగాణ రెండు రోజుల్లో తేలదు, సమయం కావాలి: మాజీ సిఎం రోశయ్య

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని, దాని తీవ్రతను గుర్తించింది కాబట్టే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తన నివేదికను కేంద్రానికి సమర్పించిందని గుర్తు చేశారు. కేంద్రం ఇక నిర్ణయం తీసుకోనుందని, అయితే అది అనుకున్నంతనే అయ్యే పని కాదని అందరూ గుర్తుంచుకోవాలని కేంద్రానికి కాస్త సమయాన్ని ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications