ఒక్కరి కోసం నిర్ణయం సరికాదు: కెసిఆర్పై రాయపాటి పరోక్ష వ్యాఖ్య

సంకీర్ణ ప్రభుత్వాల వల్ల ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నామని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలలో ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని మమ్మల్లి ఈసారి ఎన్నుకోవద్దని ఆయన ప్రజలకు కోరారు. ప్రజలకు న్యాయం చేయలేక తమను ఎన్నుకున్న ప్రజలముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన అన్నారు. రైల్వై బడ్జెట్లో గుంటూరు డివిజన్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైల్వే మంత్రి మమతా బెనర్జీని అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని అన్నారు. రైల్వై బడ్జెట్లో తమకు అన్యాయం జరిగిందని రాయపాటి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో కేబినెట్ స్థాయ మంత్రులు లేక పోవడం వల్లే ఇలా జరగిందన్నారు.












Click it and Unblock the Notifications