జైపాల్ రెడ్డి బయటకు వస్తే కేంద్రం మెడలు వంచొచ్చు: మధు యాష్కీ

ప్రస్తుతం కావూరి ఇళ్లు మాత్రమే ముట్టడించారని, అయితే భవిష్యత్తులో తెలంగాణకు అడ్డుపడే అందరు సీమాంధ్రుల నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లో సీమాంధ్రకు అనుకూలంగా సమావేశాలు నిర్వహించుకుంటే ఊరుకునేది లేదన్నారు. లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు వంటి నేతలు అంగబలం, అర్థబలంతో తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications