చిరంజీవికి మరో షాక్, వైయస్ జగన్ వెంట వాసిరెడ్డి పద్మ
చిరంజీవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మనసు చంపుకుని చిరంజీవితో కాంగ్రెసు పార్టీలో కలిసి పనిచేయలేనని ఆమె స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో వీలినీం చేయాలనే నిర్ణయం తనను బాధించిందని ఆమె చెప్పారు. చిరంజీవి నిర్ణయాన్ని మరో మహిళా నేత శోభారాణి కూడా వ్యతిరేకిస్తున్నారు.
Comments
వాసిరెడ్డి పద్మ చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు హైదరాబాద్ vasireddy padma chiranjeevi prajarajyam congress hyderabad
English summary
Prajarajyam leader Vasireddy Padma resigned from Prajarajyam party opposing merger decision. It is learnt that She join into YS Jagan's party.
Story first published: Monday, March 7, 2011, 11:19 [IST]