ఫలించని కిరణ్ కుమార్ దౌత్యం, అసెంబ్లీకి రాబోమన్న తెలంగాణ ఎమ్మెల్యేలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని శాసనసభ సమావేశాలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు బహిష్కరించారు. వారి బాటలోనే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా నడుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కూడా సభకు హాజరు కావడం లేదు. దీంతో తెలంగాణకు చెందిన మెజారిటీ సభ్యులు లేకుండా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభకు హాజరయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులను కోరారు.
కాగా, తెలంగాణ అంశంపై ఈ నెల 12వ తేదీ లోగా తేల్చాలని తెలంగాణ ప్రాంత మంత్రులు కూడా అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈలోగా ఢిల్లీకి వెళ్లి ఏదో ఒకటి తేల్చుకోవాలని వారు భావిస్తున్నారు. దాంతో తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లి ఏదో ఒకటి తేల్చిన తర్వాతనే తాము సభకు హాజరయ్యేదీ లేనిదీ చెబుతామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మంత్రులతో తేల్చి చెప్పారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications