జగన్కు పెరుగుతున్న మద్దతు: చెంతకు జ్యోతుల, దొరబాబు

భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు, పీఆర్పీకే చెందిన జివివి రమణ, అత్తిలి రామస్వామి తదితరులు సైతం జగన్కు అండగా రావడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం జగ్గంపేటలో జరిగే జగన్ బహిరంగ సభకు వీరు హాజరయి తమ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించడానికి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గురువారం జగ్గంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రముఖ నేతలు జగన్కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా జగన్ పక్షాన ఉన్నారన్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications