అవినీతి అధికారులపై ఎసిబి దాడులు: ఇద్దరు అధికారుల వద్ద రూ.10కోట్లు

కాగా అదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ చెక్ పోస్టు అధికారిగా పని చేస్తున్న జావెద్ అలీ ఇంటిపై కూడా ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. జావెద్ హైదరాబాదులో నివాసం ఉంటూ అక్కడికి వెళ్లి వస్తుంటాడు. ఈయన వద్ద కూడా రూ.5కోట్లకు పైగా అక్రమ ఆస్తులు అధికారులు గుర్తించారు. లక్సెట్టిపేట, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈయన ఆస్తుల కోసం నాలుగు టీంలు రంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications