అవసరమైతే కోదండరామ్కు నోటీసులు: మంత్రి శంకర రావు

కోదండరామ్ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఆయన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ అంటే కోదండరామ్కు గౌరవం లేకనే అలా మాట్లాడారన్నారు. ఈ విషయంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. అవసరమైతే సభా హక్కుల నోటీసు కూడా ఇస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications