రంగనాథస్వామి రథయాత్రలో అపశృతి: ఇద్దరు భక్తుల మృతి
రథం కింద పడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. నెల్లూరులో రంగనాథస్వామి ఉత్సవాలు ఈ నెల 14నుండి 24 వరకు ఉంటాయి. ఉత్సవం సందర్భంగా భద్రత లేక పోవడంతో తోపులాట జరిగడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున పోలీసులు సరియైన భద్రతను స్వామి వారి రథయాత్ర వద్ద కల్పించక పోవడం వల్లనే జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. సరియైన భద్రత ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదని అంటున్నారు.
Comments
English summary
Two dead in Ranganath Swamy Ratha Yatra today. Vikram Reddy who is from kadapa district was died at spot. Four injured sent to hospital.
Story first published: Monday, March 21, 2011, 14:03 [IST]