వైయస్ జగన్ వెంట సంఘ విద్రోహ శక్తులు: ఆనం వివేకానందరెడ్డి

కాగా ప్రజాపద్దుల సంఘం సమావేశంపై కూడా ఆయన స్పందించారు. నాగం జనార్ధన్ రెడ్డి సమావేశాన్ని అకస్మాత్తుగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన ఉద్దేశ్యం బయట పెట్టాలన్నారు. నాగం ఏర్పాటు చేసిన సమావేశానికి మేం వెళ్లమని చెప్పారు. ఆయన ఎవ్వరినీ నోరెత్తనివ్వరని అన్నారు. అయినా చైర్మన్ నోటిఫికేషన్ వచ్చినందున ఆయన పదవి ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా సీమాంధ్ర సభకు రానని ప్రకటించి నాగం పిఎసి సమావేశం ఎలా పెడతారని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. రేపు సమావేశంలో ఈ అంశం లేవనెత్తుతామని చెప్పారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications