తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు?
కాగా, కాంగ్రెసులో తెరాసను విలీనం చేయాలనే ప్రతిపాదనను ఎస్ఎంఒలు వ్యతిరేకించినట్లు, అయితే రాష్ట్ర ఏర్పాటు కన్నా పార్టీ ముఖ్యం కాదని కెసిఆర్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. విలీనం తర్వాత కాంగ్రెసు మోసం చేస్తే ఎలా అనే ప్రశ్న కూడా సమావేశంలో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగంగానే ఉంటుందని, అయితే పది పదిహేనేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కెసిఆర్ చెప్పారని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చానెల్ వార్తలను ప్రసారం చేస్తోంది. కాంగ్రెసులో తెరాసను విలీనం చేయకపోతే తెలంగాణ ఇచ్చేది లేదని కూడా సోనియా చెప్పినట్లు కెసిఆర్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
k chandrasekhar rao telangana congress sonia gandhi hyderabad కె చంద్రశేఖర రావు తెలంగాణ కాంగ్రెసు సోనియా గాంధీ హైదరాబాద్
English summary
It is said that TRS president K Chandrasekhar Rao has claimed he will be the CM of Telangana state. KCR also said that party is not important than Telangana.
Story first published: Tuesday, March 22, 2011, 10:59 [IST]