నన్నపనేనిపై చర్యలు తీసుకోవాలి: నాగం జనార్ధన్ రెడ్డి

ఆనం వివేకానందరెడ్డి కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుంటారని ఆరోపించారు. ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అలాంటి ప్రకటనలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో అవినీతి చాలా జరిగిందన్నారు. జలయజ్ఞంలో సుమారు 2300 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దాని రిపోర్టులు తయారవుతున్నాయని చెప్పారు. దానిని త్వరలో బయటపెడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications