వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నన్నపనేనిపై చర్యలు తీసుకోవాలి: నాగం జనార్ధన్ రెడ్డి
ఆనం వివేకానందరెడ్డి కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తుంటారని ఆరోపించారు. ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. అలాంటి ప్రకటనలు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో అవినీతి చాలా జరిగిందన్నారు. జలయజ్ఞంలో సుమారు 2300 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దాని రిపోర్టులు తయారవుతున్నాయని చెప్పారు. దానిని త్వరలో బయటపెడతామని చెప్పారు.
Comments
nagam janardhan reddy chandrababu naidu anam vivekananda reddy nannapaneni rajakumari నాగం జనార్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆనం వివేకానంద రెడ్డి నన్నపనేని రాజకుమారి
English summary
TDP senior MLA Nagam Janardhan Reddy urged president Chandrababu today that to take action on Nannapaneni Rajakumari for blaming him. He accused Congress MLA Anam's comments.
Story first published: Tuesday, March 22, 2011, 16:47 [IST]