హైదరాబాద్ సాగర్ రోడ్డు యాక్సిడెంట్లో సాప్ట్వేర్ ఇంజనీర్ మృతి

అర్దరాత్రి 12.30 నిమిషాలకు ఇద్దరూ బండి మీద వేగంతో మన్నేగూడ అవుటర్ రింగ్ రోడ్డు(సాగర్ రోడ్డు) వద్ద ఆకస్మాత్తుగా డివైడర్ని ఢీకోనడంతో తలకు ఇద్దరికి పెద్ద గాయాలు అవ్వడంతో ఇద్దరు మరణించడం జరిగిందని వనస్దలిపురం ఇన్పక్టర్ బి రవీందర్ రెడ్డి తెలిపారు. రవికిరణ్ ఆలకపురి కాలనీలో నివసిస్తున్నాడు. ధీరజ్ రెడ్డి వివేకానంద కాలనీ లో నివసిస్తున్నాడు. ఇతను ఒక ప్రయివేటు ఉద్యోగి. ఇది మాత్రమే కాదు పల్సర్ బండి రవికిరణ్ నడుపుతుండగా అతని వెనుకవైపు ధీరజ్ రెడ్డి కూర్చోని ఉన్నాడు. ఈ సంఘటనతో వారివురి కుటుంబాలలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications