టిఆర్ఎస్ను అమ్ముకోండి, యాత్రల పరమార్థం ఏంటి: రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ను మీరు కాంగ్రెసులో విలీనం చేసినా అమ్ముకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఎప్పుడు పార్లమెంటులో ఎప్పుడు లేవనెత్తుతారన్నారు. తెలంగాణ అంటున్న కెసిఆర్ గత పది నెలలో ఏ ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్రోకో తదితర ఏ ఉద్యమంలో కేసిఆర్ పాల్గొనలేదన్నారు.
తెలంగాణ జిల్లాల్లో టిడిపి నేతలను చేర్చుకోవడానికే కెసిఆర్ యాత్రలు చేస్తున్నారన్నారు. ఏ జిల్లాలో యాత్ర చేసి ఆ జిల్లాలో నేతలను టిఆర్ఎస్లో కలుపుకునే కుట్రలో భాగంగా ఆయన యాత్ర జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం మీ వల్ల నిలబడ లేదన్నారు. ఉద్యోగసంఘాలు, విద్యార్థుల వల్ల ఉద్యమం నడుస్తుందన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే పద్ధతి మానుకోవాలన్నారు. మేం కేసిఆర్లా సంస్కార హీనంగా మాట్లాడ దల్చుకోలేదన్నారు. మీలాగ మాట్లాడాలంటే మాకు ఒక్క నిమిషం కూడా పట్టదన్నారు. కాని మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications