టిఆర్ఎస్ను అమ్ముకోండి, యాత్రల పరమార్థం ఏంటి: రేవంత్ రెడ్డి

టిఆర్ఎస్ను మీరు కాంగ్రెసులో విలీనం చేసినా అమ్ముకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఎప్పుడు పార్లమెంటులో ఎప్పుడు లేవనెత్తుతారన్నారు. తెలంగాణ అంటున్న కెసిఆర్ గత పది నెలలో ఏ ఉద్యమంలో పాల్గొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైల్రోకో తదితర ఏ ఉద్యమంలో కేసిఆర్ పాల్గొనలేదన్నారు.
తెలంగాణ జిల్లాల్లో టిడిపి నేతలను చేర్చుకోవడానికే కెసిఆర్ యాత్రలు చేస్తున్నారన్నారు. ఏ జిల్లాలో యాత్ర చేసి ఆ జిల్లాలో నేతలను టిఆర్ఎస్లో కలుపుకునే కుట్రలో భాగంగా ఆయన యాత్ర జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం మీ వల్ల నిలబడ లేదన్నారు. ఉద్యోగసంఘాలు, విద్యార్థుల వల్ల ఉద్యమం నడుస్తుందన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టే పద్ధతి మానుకోవాలన్నారు. మేం కేసిఆర్లా సంస్కార హీనంగా మాట్లాడ దల్చుకోలేదన్నారు. మీలాగ మాట్లాడాలంటే మాకు ఒక్క నిమిషం కూడా పట్టదన్నారు. కాని మాకు సంస్కారం అడ్డు వస్తుందన్నారు.
-
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications