సిఎం కిరణ్ కంప్లయింట్పై వివరణకు ఢిల్లీ వెళ్లిన జెసి
కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి బహిరంగంగానే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై జెసి అప్పుడే ప్రశ్నించారు. కాంగ్రెసుకు, సోనియాగు కృతజ్ఞతలు తెలుపకుండా జగన్కు కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తి కాంగ్రెసు వ్యక్తి కాదని ఆయన అప్పుడే అన్నారు. ఈ విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లే అవకాశముంది. జగన్ కూడా అనంతపురంలో అభ్యర్థిని నిలపక పోవడం కాంగ్రెసును బద్ద శత్రువుగా భావించి బయటకు వెళ్లిన జగన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంపై ఆయన అధిష్టానానికి తెలిపే అవకాశముంది.
Comments
jc diwakar reddy kirankumar reddy congress hyderabad జెసి దివాకర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
Ex minister JC Diwakar Reddy went to New Delhi today to clarify about his attitude in MLC election. CM Kirankumar Reddy was gave complaint against JC Diwakar Reddy yesterday.
Story first published: Friday, March 25, 2011, 9:52 [IST]