చంద్రబాబుకు షాక్: వైయస్ జగన్ పార్టీలోకి టిడిపి మాజీ ఎమ్మెల్యే

Telugudesam
మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగలనుంది. శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాయకుడు మధూసూదన్ రావు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు మధుసూదన్ రావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి త్వరలో వైయస్సార్ కాంగ్రెసులో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన వైయస్ జగన్ సమక్షంలో త్వరలో వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారు. ఇందుకు తగిన రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబుకు తెలంగాణలో ఇది మరో షాక్ అనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+