ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో కోసి హత్య

అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె హైదరాబాదు వెళ్లారు. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పెట్రోలు బంకులో పని చేసే వ్యక్తి దీనిని గమనించడంతో విషయం తెలిసింది. ఇంట్లోకి ఓ అంగతకుడు ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. అయితే పెట్రోలు బంకు నిర్వాహకులు కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా దొంగల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అశ్విని తండ్రిపై దొంగలు రెండుసార్లు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అశ్విని మృతదేహం బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications