టిఆర్ఎస్ నేత సాంబశివుడు హత్య కేసులో 4గురు లొంగుబాటు

కాగా ఇటీవల నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాదు తిరిగి వస్తున్న సాంబశివుడును ఆ రోజు అర్ధరాత్రి కొందరు దుండగులు దాడి కత్తులతో పొడిచిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో సాంబశివుడు తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన శరీరంలో 20 కత్తిపోట్లు ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.












Click it and Unblock the Notifications