వైయస్ జగన్ను టార్గెట్ చేయడం లేదు: పిసిసి చీఫ్ డి శ్రీనివాస్

వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంలో ఎలాంటి ఇతర కారణాలు లేవన్నారు. తన శాసనమండలి పదవి కాలం అయిపోయినందునే ఆయన రాజీనామా చేశారన్నారు. అంతకుమించి అందులో ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రాజీనామాను ఆమోదించలేదన్నారు. ప్రభుత్వం భూకేటాయింపుల కారణంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నందున సభాసంఘం ఏర్పాటు చేయడం సముచిత నిర్ణయమన్నారు. ఇది ఆహ్వానించ దగ్గదన్నారు.












Click it and Unblock the Notifications