తెలంగాణ సాధన కోసం ప్రత్యేక యాక్షన్ కమిటీ: టి-ఎంపీల నిర్ణయం

మే తర్వాత ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలతో కేంద్రానికి ఓ లేఖను కూడా రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర అంశాల జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే ముఖ్యమైన తెలంగాణ అంశం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని వారు భావించినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెసు ఆధ్వర్యంలో వేసే కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రానికి తెలంగాణ సెంటిమెంటు ప్రధాన్యత చెప్పాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది. తాము తెలంగాణ తప్ప తమకేమీ అవసరం లేదని ఆజాద్కు చెప్పినట్లుగా వివరించారు. శ్రీకృష్ణ కమిటీనే పరిగణలోకి తీసుకోనప్పుడు ఆ కమిటీ అందజేసిన 8వ అధ్యాయం గురించి ఆందోళన అవసరం లేదని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల వరకే వారు కేంద్రానికి డెడ్ లైన్ విధించినట్లుగా తెలుస్తోంది.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications