జగన్పై పోటీ చేస్తా, సచిన్కు భారతరత్న ఇవ్వాలి: మంత్రి శంకర్రావు
జగన్ వ్యాఖ్యలు ఆయన అవివేకం అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాబూ జగ్జీవన్ రామ్, సునీల్ గవాస్కర్లకు భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు. చేనేత సొసైటీలోబోగస్ ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కుంభకోణంలో ఎంత పెద్ద వారు ఉన్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
English summary
Minister Shankar Rao said that today he is ready to contest from Kadapa or Pulivendula constituencey in byelection, if high command give ticket. He blamed YS Jagan for his comments.
Story first published: Tuesday, April 5, 2011, 13:49 [IST]