కడప అభ్యర్థి: కందులపై డిఎస్, కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు

కాగా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోకసభ సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కందుల శివానంద రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, తెలుగుదేశం నుంచి వచ్చిన వెంటనే కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వస్తాయని డి. శ్రీనివాస్ వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా కందుల రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనే ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఆయన విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా కందుల రాజమోహన్ రెడ్డి కడప లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications