కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆలోచిస్తా: కందుల రాజమోహన్ రెడ్డి

టిడిపిలో సరైన న్యాయం జరగనందునే తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే పదవుల కోసం పార్టీని మారటం లేదన్నారు. పదవి లభించలేదని పార్టీని వీడుతున్నానడంలో వాస్తవం లేదన్నారు. పదవుల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో కడప పార్లమెంటు అభ్యర్థిగా తన పేరు వినిపిస్తుందనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ అటువంటి ప్రతిపాదన తన ముందుకు తీసుకు వస్తే ఆలోచిస్తానని చెప్పారు.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications