కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆలోచిస్తా: కందుల రాజమోహన్ రెడ్డి

టిడిపిలో సరైన న్యాయం జరగనందునే తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే పదవుల కోసం పార్టీని మారటం లేదన్నారు. పదవి లభించలేదని పార్టీని వీడుతున్నానడంలో వాస్తవం లేదన్నారు. పదవుల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో కడప పార్లమెంటు అభ్యర్థిగా తన పేరు వినిపిస్తుందనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ అటువంటి ప్రతిపాదన తన ముందుకు తీసుకు వస్తే ఆలోచిస్తానని చెప్పారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications