డిఎల్ రవీంద్రా రెడ్డికి వైయస్ జగన్పై కడపలో పోటీ తప్పదా?

తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి వచ్చిన కందుల రాజమోహన్ రెడ్డి జగన్పై పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు. కాంగ్రెసులో చేరినప్పటికీ పోటీకి మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నారు. కందుల శివానంద రెడ్డిని పోటీకి దించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అయితే, కందుల శివానంద రెడ్డి కూడా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పోటీ చేయవద్దని కందుల బ్రదర్స్ కుమారులు, బంధువులు వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో డిఎల్ రవీంద్రారెడ్డి పోటీకి దిగక తప్పదనే మాట వినిపిస్తోంది. మొదటి నుంచీ వైయస్ జగన్ను రవీంద్రా రెడ్డి ఎదుర్కుంటున్నారు.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications