అవినీతిపై పోరు, హైదరాబాదులో చంద్రబాబు పాదయాత్ర, ప్రతిజ్ఞ

అవినీతిపరులను సంఘ విద్రోహులుగా ప్రకటించి, వారికి సాంఘిక బహిష్కరణ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం పెంపొందించడానికే తాను పాదయాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. అవినీతి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైందని ఆయన అన్నారు. జన్ లోకపాల్ బిల్లు ప్రజలు సాధించిన విజయమని ఆయన అన్నారు. అవినీతిపరులు భయపడి మారే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని దోపిడీ చేసినవారిని ప్రాసిక్యూట్ చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications