వైయస్ జగన్ వల్ల రూ.100 కోట్లు నష్టం: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

ప్రజా సంక్షేమం ఎన్నడూ పట్టించుకోని వ్యక్తి సువర్ణ పాలన తెస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. జగన్ రాజీనామా చేసి అనవసరంగా ఉప ఎన్నికల బరువును ప్రజలపై రుద్దారన్నారు. ఆయన చేసిన పని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు రూ.వంద కోట్లు నష్టమన్నారు.












Click it and Unblock the Notifications