తగరకుంట కొండా రెడ్డి హత్య కేసులో పరిటాల సునీత సోదరుడి అరెస్టు

నిందితుల నుంచి పోలీసులు మూడు తుపాకులు, నాలుగు వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. తగరకుంట కొండా రెడ్డి పరిటాల రవీంద్ర హత్య కేసులో 14వ ముద్దాయిగా ఉన్నాడు. పరిటాల రవి హత్యకు ప్రతీకారంగానే వీరు తగరకుంట కొండా రెడ్డిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ముఠా కక్షల్లో భాగంగానే తగరకుంట కొండా రెడ్డి హత్య జరిగింది.












Click it and Unblock the Notifications